04 10 14 KKD HOTTOPIC

submitted by CCC Channel on 10/06/14 1

యుసిసి ఛానల్ కాకినాడ , సిసిసి ఛానల్ రాజమండ్రి సమర్పణలో హాట్ టాపిక్ చర్చా వేదిక శనివారం కాకినాడలో ఏర్పాటైంది . స్వచ్చ భారత్ , జన్మభూమి పేరు ఏదైనా లక్ష్యం ఒక్కటే పరిశుభ్ర సమాజ నిర్మాణం ..... దీనికి నేతల చిత్తశుద్ధి తోడైతే ప్రజా చైతన్యం వెల్లువెత్తుతుంది. లేకపోతే ఫోటో లు ప్రచారానికే ఈ కార్యక్రమాలు పరిమితం అవుతుంది . ఈ అంశంపై ఎప్పటినుంచో సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై మమైకం అయిన వారు ఏమంటున్నారు ... చర్చలో పాల్గొన్న వక్తలు డాక్టర్ కృష్ణా రావు ( ఎన్ ఎస్ ఎస్ జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ) శ్రీ కిషోర్ కుమార్ ( ఆల్ ఇజ్ వెల్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు ) శ్రీమతి త్రిపుల ( ఎన్ సిసి సెకండ్ ఆఫీసర్ ) కార్యక్రమ సంధాన కర్త రామనారాయణ ...... సహకారం ఆన్లైన్ ఎడిటర్ శ్రీ సూర్యా , శ్రీ కుమార్ (మేనేజర్ యుసిసి ), శ్రీ అత్యం నారాయణ కుమార్ ( సిసిసి జనెరల్ మేనేజర్ ) ఎండి శ్రీ కొండల రావు పంతం , చైర్మన్ శ్రీమతి సుచిత్రా భాస్కర్ రామ్ ....

Leave a comment

Be the first to comment

Email
Message
×
Embed video on a website or blog
Width
px
Height
px
×
Join Huzzaz
Start collecting all your favorite videos
×
Log in
Join Huzzaz

facebook login
×
Retrieve username and password
Name
Enter your email address to retrieve your username and password
(Check your spam folder if you don't find it in your inbox)

×